
* పార్థివదేహం వద్ద మంత్రులతో కలసి శ్రద్ధాంజలి
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు ఢల్లీిలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
…………………………………………………………………….