
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్. కొత్తగూడెం ఃభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎర్రమ్మ అనే మహిళ దుస్తులు ఆరేయడానికి దండెం పట్టుకుంది.అప్పటికే ఆ దండెంపై తెగిన విద్యత్ వైర్ పడిఉంది. దీంతో దండెం పటుకున్న ఎర్రమ్మ విద్యుద్ఘాతానికి గురి అయింది. ఆమెను రక్షించబోయిన భర్త, కుమారుడు ఇద్దరు కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందగా ఎర్రమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఎర్రమ్మకు గాయాలవడంతో స్థానికులు చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు.
…………………………………………………..