
ఆకేరు న్యూస్ డెస్క్ : జార్ఖండ్(Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemanth Soren) పీఏ సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో శనివారం ఉదయమే ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. రాంచీ అశోక్ నగర్(Ranchi Ashoknagar)లో గల ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. దాదాపు తొమ్మిది చోట్ల ఏకకాలంలో సోదాలు ఈ దాడుల్లో రూ.50 లక్షల నగదు, కిలో బంగారం, వెండి, 61 కాట్రిడ్జ్లను సీబీఐ(CBI) స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సునీల్ శ్రీవాత్సవ(SUNIL SRIVATHSAVA) అక్రమ ఆస్తులు కూగట్టారని, పన్ను ఎగవేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేపట్టినట్లుగా జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ దాడులు జార్ఖండ్(JHARKHAND) లో చర్చనీయాంశంగా మారాయి.
……………………………………