
ఆకేరున్యూస్ డెస్క్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే సంకల్పంతో ఢల్లీిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. సరికొత్త హంగులతో సుందర్నగరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలను ఢల్లీి సీఎం ఆతిశీ గురువారం ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ స్కూల్లో 131 గదులు, 7 ల్యాబ్లు, లైబ్రరీ, లెక్చర్హాలు, లిఫ్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలను అరవింద్ కేజీవాల్ మాత్రమే నిర్మించగలరని ఢల్లీి ప్రజలకు తెలుసని సీఎం ఆతిశీ అన్నారు.
………………………………..