* దళ కమాండర్ మృతి
ఆకేరున్యూస్: జార్ఖండ్్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. హైదర్నగర్-మహమ్మద్గంజ్ పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్న సీతాచువాన్ అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపడుతుండగా జరిగిన ఎదురు కాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతిచెందినట్లు అధికారులు వెల్లడిరచారు. ఈ ఎన్కౌంటర్లో నితేశ్ యాదవ్ అనే మావోయిస్టు గాయపడ్డారని, అతనిపై రూ.15 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో సెల్ఫ్ లోడిరగ్ రైఫిల్తోపాటు భారీగా ఆయుధాలు స్వాధినం చేసుకున్నామని వెల్లడిరచారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
