Published:
Updated: 04 Jan 2025 • 09:31 AM
* 6న విచారణకు రావాలని ఆదేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని ఆఏదశించింది. ఈ కేసులో కేటీఆర్తో పాటు అధికారులకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులిచ్చింది. ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
……………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
