
* సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా
ఆకేరున్యూస్ డెస్క్: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. వరద బాధితుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా కోటి విరాళం అందజేసింది. ఈ చెక్కును జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ అందజేసారు.
…………………………………….