
* ఎర్రోళ్ల శ్రీనివాస్
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ నాపై అక్రమ కేసులు పెట్టినా చివరికి ధర్మమే గెలిచిందని..అధర్మం ఓడిరదన్నారు. కోర్టు నిబంధనలు తప్పకుండా పాటిస్తానని.. నాకు అండగా నిలిచిన కేటీఆర్, హరీశ్రావుతో పాటు గులాబీ పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్షణం, క్షణం ఈ కేసు వ్యవహారాలను పరిశీలిస్తూ, బెయిల్ కోసం కృషి చేసిన బీఆర్ఎస్ లీగల్ టీమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
………………………………