
* పెండిరగ్ సమస్యలపై సమావేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్లు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలపై మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా విజయవాడకు వెళ్లారు. ఏపీ సీఎస్ నీరభ్కుమార్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. పెండిరగ్లో ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు.
……………………………….