
ఆకేరున్యూస్, హనుమకొండ: ఈ నెల 6వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నందున రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
…………………………………