
ఆకేరున్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం 150 మందికి పైగా ఏఈవో(AEO)లపై సస్పెన్షన్ వేటు విధించింది. డిజిటల్ సర్వే చేయాలని లేదంటే ఉద్యోగాలు ఉండవని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. క్రాప్ సర్వే చేయకపోతే ఉద్యోగాలు ఉండవని వ్యవసాయ శాఖ ఆదేశించింది. యూనియన్లు పెట్టినా, ప్రభుత్వం చెప్పిన పని కాదన్నా వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
…………………………………