Published:
Updated: 11 Dec 2024 • 12:01 PM
ఆకేరున్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులను జగిత్యాలలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
………………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
