Published:
Updated: 16 Nov 2024 • 06:16 AM
* త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
ఆకేరు న్యూస్, వనపర్తి : ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు(Volvo Bus) అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్(Karimnagar) నుంచి అలంపూర్(Alampur)లోని ఆలయానికి వెళ్తుండగా పెబ్బేరు(Pebberu)లో ఈ ప్రమాదం జరిగింది. వేగానికి మూలమలుపులో బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోయినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
