Published:
Updated: 28 Dec 2024 • 04:38 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహనుడికి నివాళిగా తెలంగాణ సర్కారు నేడు సెలవు దినంగా ప్రకటించింది. గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శుక్రవారం సెలవు దినంతో పాటు వారం రోజులు సంతాపదినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
