Published:
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 50 వేల రూపాయల డిమాండ్ చేయగా బాధితులు 30 వేల రూపాయలు సీఐకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
…………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
