Union Minister Kishan Reddy visits Warangal Bhadrakali Temple, offers special prayers and receives temple honours and prasadam.
Published:
Updated: 29 Jun 2026 • 07:45 AM
వరంగల్ జిల్లా :
భద్రకాళి దేవస్థానంకు చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి.
కిషన్ రెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన ఆలయ అధికారులు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
